డబ్బులు పంచే వాళ్లే ఓటర్లను విమర్శిస్తున్నారు
ఓట్లకు డబ్బులు పంచే ప్రధాన రాజకీయ పార్టీలే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారని విమర్శించడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వ్యవస్థను...