ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో నూతన బోరు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, ఎం పి టి సి గుర్రం మాధవరావు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా కాలానికి నీరు సరఫరా చేసే బోరు పడే పడే పూడుకుపోతుంది. దీంతో కాలనీ ప్రజలు త్రాగునీటి కి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం తో సర్పంచ్ శ్రీనివాసరావు తన స్వంత నిధులు వెచ్చించి రిగ్ సెట్ ను శనివారం రప్పించి ముందు స్టుగా పాతబోరు ప్రక్కనే కొత్తబోరు నిర్మించారు.