కొత్త ఏడాది సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే క్రమంలో ఇయర్ ఎండ్ రోజు రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరపాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం…మరోవైపు కొత్త...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో నూతన బోరు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, ఎం పి టి సి గుర్రం మాధవరావు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. గత...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 13వ రోజు పల్నాడు...
నాలుగో విడత కరోనా వైరస్ వ్యాప్తి చెందితే తట్టుకునే విధంగా ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రపత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అప్రమత్తం చేశారు. గురువారం పల్నాడు జిల్లా...
కొత్త ఏడాది శుభ సందర్భంలో విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శుభవార్త చెప్పారు. భోగాపురం ఏర్ పోర్ట్,గిరిజన యూనివర్సిటీ పనులు ముందు కెళుతున్నాయని…ఎలాంటి అవరోధాలు, అవాంతరాలు ఇక లేవని జిల్లా కలెక్టర్ సూర్య...
గత ఏడాది2021తో పోలిస్తే ఈ ఏడాది 2022లో నేరాల సంఖ్య సుమారు ఐదు శాతం తగ్గినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు తెలిపారు. అలాగే వచ్చే 2023 సంవత్సరంలో మహిళల భద్రతకు అధిక...
కొత్త ఏడాది వేళ…విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఆంక్షలు విధించారు. అదీ 31 రాత్రి ఒంటి గంట తర్వాత ఏ ఒక్కరూ రోడ్ పై ఉండొద్దని ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు డీపీఓలో...
జనవరి 5 నుండి 7 వరకూ జరగనున్న ద్వితీయ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో చర్చించనున్న సబ్ థీమ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంశంపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా...
కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీకి పిర్యాదు చేశారు. దళిత యువకుడు పైడి హర్ష ఆత్మహత్యకు ప్రతాప్ కుమార్ రెడ్డి వేధింపులే కారణమని...