కొత్త ఏడాది 2023 కు స్వాగతం పలికేందుకు విజయనగరం ప్రజలంతా గంటస్థంభం వద్ద సమాయత్తం అవుతున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా… వెకిలి చేష్టలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసు బాస్ దాదాపు 150 మంది...
విజయనగరం విజ్జి స్టేడియం లో విజయనగరం సివిల్ విభాగానికి చెందిన “సివిల్ వారియర్స్” చింతలవలస 5th బెటాలియన్ కి చెందిన “బెటాలియన్ రైఫిల్స్” మధ్య క్రికెట్ మ్యాచ్ రసవత్తరం గా సాగింది. నిరంతర విధులు,...
కరెంట్ ను పొదుపుగా వాడుకోవాలని, ఆటో మేటిక్ స్టార్టర్ లు ఆఫ్ చేయాలని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావురైతులకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉదయం 14017 మెగా వాట్ల డిమాండ్ నమోదు...
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్లోని యు.ఎన్.మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న...
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు విజయనగరంసారికలో 3,600 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంత ఇళ్లు కట్టుకోవాలన్న పేదల కలలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని,...
కర్నాటక రాష్ట్రంలో కల్లు గీత వృత్తిని పునరుద్ధరించాలని కర్ణాటక ఈడిగ, గౌడ సామాజిక వర్గాలకు మద్దతుగా స్వామి ప్రణవానంద నిర్వహిస్తున్న పాదయాత్ర కు సంఘీభావం గా వెళుతున్న తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక,...
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మరోవైపు తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు...
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సభకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి...
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థ వంతంగా పని చేయడం వల్లే 2022 లో నేరాలు గణనీయంగా తగ్గాయని , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా కు తెలియచేశారు. ప్రభుత్వం నుండి...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సోషల్ మీడియా నూతన రాష్ట్ర బాధ్యులను నియమించినట్లు భాజపా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ జనతా పార్టీ...