27.7 C
Hyderabad
May 16, 2024 04: 36 AM
Slider ముఖ్యంశాలు

కన్నుమూసిన ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఈతెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

Related posts

రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది

Murali Krishna

బైపాస్ రోడ్ లో లారీల ప్రయాణం నరకయాతన

Satyam NEWS

ఫీవర్ సర్వే నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment