తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్టియర్ క్లాసులు జూన్ 1వ తేదీ నుంచి పున: ప్రారంభం కానున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 2024-2025 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్లో ప్రవేశాలు చేపట్టే ఆలోచనలు చేస్తు్న్నట్లు...
రాష్ట్రంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలో ప్రశ్న పత్రాల లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి...
వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల...
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మరోవైపు తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు...
హైదరాబాద్ బంజారాహిల్ల్స్ లో చిన్నారి పై లైంగికదాడి ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ డీఈవోకు ఆదేశాలు జారీ...