27.7 C
Hyderabad
May 14, 2024 03: 23 AM
Slider ముఖ్యంశాలు

విజయనగరం గంటస్థంభం వద్ద కొత్త ఏడాది సంబురాలు…!

కొత్త ఏడాది 2023 కు స్వాగతం పలికేందుకు విజయనగరం ప్రజలంతా గంటస్థంభం వద్ద సమాయత్తం అవుతున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా… వెకిలి చేష్టలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసు బాస్ దాదాపు 150 మంది కి పైగా బందోబస్తు పెట్టారు. ఈ మేరకు విజయనగరం ఇంచార్జి డీఎస్పీ, ఎస్సీ. ఎస్టీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ రాంబాబు, సీఐలు డా.వెంకటరావు, లక్ష్మణరావు లు ఎస్ఐ లు భాస్కర్ రావు లు పకడ్బందీగా బందోబస్తు చేస్తున్నారు.

Related posts

ఆడపిల్లల జనాభా తగ్గకుండా చూడడం మన బాధ్యత

Satyam NEWS

20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

పది రోజుల్లో ప్రతి ఇంటి ముందు పండ్ల మొక్కలు నాటాలి

Satyam NEWS

Leave a Comment