నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ...
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను జూన్ 4న నిర్వహించనున్నట్టు ఐఐటీ గువాహటి వెల్లడించింది....
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ చెల్లించాల్సిన 1702 కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2017-18 వరకు...
టీడీపీ హయాంలోనే ఖమ్మం అభివృద్ది జరిగిందని చంద్రబాబు చెప్పారని, తెలంగాణలో ఏడు మండలాలు తీసుకుని, సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నది చంద్రబాబేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో...
ఖమ్మం జిల్లాలో నిర్మితమవుతున్న జాతీయ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం గురించి బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు న్యూఢిల్లీలో కేంద్ర జాతీయ రహదారులు, హైవేస్ అభివృద్ధి...
విశాఖ ఏర్ పోర్ట్ లో ఘన స్వాగతం…! టీడీపీ అధినేత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కు విశాఖ ఏర్ పోర్ట్ లో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచీ...
కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది తప్ప చంద్రబాబు వల్ల కాదని మంత్రులు ధ్వజమెత్తారు. మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, వి. శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, విప్ ఎం....
35వ జాతీయ పుస్తక ప్రదర్శన 22 డిసెంబరు 2022 నుఁడి 1st జనవరి 2023 వరకు తెలంగాణ కళాభారతి ఎన్.టి.ఆర్ స్టేడియంలో జరుగుతుంది. అనేక పుస్తకాలు స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్టాల్...
తెలంగాణ అభివృద్ది చేసింది టిడిపినే నని, నాడు తమ పథకాలను విమర్శించిన వారు ఇప్పుడు వాటి వల్లే అభివృద్ది జరుగుతుందని చెపుతున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చాలా కాలం తర్వాత...
తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ మోడ్ లో...