36.2 C
Hyderabad
May 10, 2024 19: 07 PM
Slider ముఖ్యంశాలు

కందుకూరు తొక్కిసలాట మృతులకు ప్రధాని సంతాపం

#modi

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సభకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

ఈ నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందానని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని… గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు.

Related posts

బిసి నేత మొగుళ్ళ భద్రయ్య పై దాడిని ఖండించిన నాయకులు

Satyam NEWS

“స్పందన” ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలి

Satyam NEWS

రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు పర్యవేక్షించిన మాగంటి

Satyam NEWS

Leave a Comment