రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా నేడు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మొక్కలు నాటారు. ఈ రోజు తన జన్మదినం కూడా...
ప్రతీ ఒక్క టీఆరెస్ పార్టీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో చిట్యాల మున్సిపాలిటీకి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలు ఊట్కూరి శ్రవణ్...
“ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు” కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నది. నేడు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక...
బిచ్కుంద మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎరువులు పురుగుల మందులు విత్తనములు డీలర్లతో శనివారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకే డీలర్లు విత్తనములు ఎరువులు విక్రయించాలన్నారు....
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగా ఐదు రోజుల పాటు లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. పట్టణంలో కరుణ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్...
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నిన్నకరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే...
బిచ్కుంద మండలంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జల దీక్షా కు బిచ్కుంద మండల నాయకులు తరలి వెళుతున్నారన్న సమాచారం మేరకు ఎనిమిది మంది...
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ పట్టణం చైన్ గేట్ నుండి బంగల్ పెట్ వరకు రోడ్డు విస్తరణ పనులను శనివారం నాడు TRS యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్...
బిచ్కుంద మండల కేంద్రంలోని ఎరువులు పురుగుల మందులు విత్తనాలు అమ్మే దుకాణాల తనిఖీని మండల అధికారులు సంయుక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలేని విత్తనాలు గానీ ఎరువులుగానీ అమ్మితే...
సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది గడచిన సందర్భంగా ఇంటింటికి ప్రధాని నరేంద్ర మోడీ సందేశం అనే కార్యక్రమాన్ని కొమరం భీం జిల్లా కాగజ్...