సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో మండలgలోని వ్యవసాయ సాగు గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MPP మూడావత్ పార్వతి కొండ నాయక్...
వ్యవసాయ పనులలో తీరిక లేకుండా ఉంటున్న రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలంలో వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వ్యవసాయ పనులను...
బిచ్కుంద మండల కేంద్రంలోని ఎరువులు పురుగుల మందులు విత్తనాలు అమ్మే దుకాణాల తనిఖీని మండల అధికారులు సంయుక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలేని విత్తనాలు గానీ ఎరువులుగానీ అమ్మితే...
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాలపై భైంసా డిఎస్పీ, అగ్రికల్చర్ ఏ ఈ ఓ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి సంబంధించిన పెస్టిసైడ్స్ అదేవిధంగా నకిలీ విత్తనాలను...