40.2 C
Hyderabad
April 29, 2024 15: 55 PM
Slider మహబూబ్ నగర్

ఆమనగల్ పట్టణంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్

#Amanagal Town

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగా  ఐదు రోజుల పాటు లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. పట్టణంలో  కరుణ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ వర్తక వాణిజ్య వ్యాపారస్తుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

పట్టణంలోని శ్రీకాంత్ కాలనీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినందున కోవిడ్-19 కట్టడి నివారణకు అన్నిరకాల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వ్యాపార సంస్థలు మూసివేశారు.

Related posts

విద్యార్థులు పరీక్షల ఒత్తిడికి గురికావద్దు

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు 72 వ‌ పుట్టిన‌ రోజు

Satyam NEWS

భారతీయ కిసాన్ సంఘ్ లో లక్ష సభ్యత్వాలు చేస్తాం

Satyam NEWS

Leave a Comment