గైడ్ లైన్స్: ఎరువు కొన్నవారికి బిల్లు ఇవ్వడం తప్పని సరి
బిచ్కుంద మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎరువులు పురుగుల మందులు విత్తనములు డీలర్లతో శనివారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకే డీలర్లు విత్తనములు ఎరువులు విక్రయించాలన్నారు....