29.7 C
Hyderabad
May 3, 2024 06: 07 AM

Category : తెలంగాణ

Slider హైదరాబాద్

ట్రిబ్యూట్: జర్నలిస్టు మనోజ్ కు కొవ్వొత్తుల నివాళి

Satyam NEWS
కరోనా మహమ్మారి కి బలైపోయిన జర్నలిస్టు ముద్దుబిడ్డ మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ముషీరాబాద్  వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామ్ నగర్ చౌరస్తా లో కొవ్వొత్తుల నివాళి అర్పించారు. మనోజ్ కుటుంబాన్ని...
Slider నల్గొండ

పోలీస్ కుటుంబాలకు చేయూత చెక్కులు

Satyam NEWS
చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మరణించిన కట్టంగూరు ఏ.ఎస్.ఐ. ...
Slider నల్గొండ

పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పేట వేస్తున్నాం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ అంశంపై నేడు హుజూర్ నగర్ పురపాలక సంఘం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 102...
Slider నల్గొండ

పౌర సదుపాయాల కల్పనకే ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS
నల్గొండ జిల్లా పరిధిలోని పురపాలక సంఘాలపై రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి...
Slider నల్గొండ

చిట్యాల లో ప్రతి కుటుంబానికి ప్రధాని లేఖ పంపిణీ

Satyam NEWS
నల్గొండ జిల్లా చిట్యాల పురపాలిక కేంద్రంలో ప్రధాని లేఖలను బిజెపి  పార్టీ నాయకులు గురువారం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. భారత ప్రధాని  నరేంద్ర మోడీ కేంద్రంలో ద్వితీయ పర్యాయం అధికారం చేపట్టి సంవత్సరం...
Slider హైదరాబాద్

చిరకాల జీవితానికి చిరు ధాన్యాలే ఆధారం

Satyam NEWS
హైదరాబాద్ లోని కె పి హెచ్ బి కాలనీలోని యోగ విజ్ఞాన కేంద్రంలో గురువారం జగన్ గురూజీ ఆధ్వర్యంలో మిల్లెట్ చెప్ అధినేత శ్యామ్ తమ నూతన ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
Slider నల్గొండ

అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం

Satyam NEWS
అసంఘటిత రంగం లోని కార్మికులకు సమగ్ర వేతన చట్టం చేయటంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఇటుక బట్టీల,...
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ పార్టీ నిషేధిత ఉగ్రవాద సంస్థ అనుకుంటున్నారా?

Satyam NEWS
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అని పిస్తున్నదని పార్లమెంటు మాజీ సభ్యుడు, పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న వారిని,...
Slider మహబూబ్ నగర్

వికలాంగుడికి మూడు చక్రాల బండి ఇప్పించిన ఉప్పల

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్  గ్రామానికి చెందిన బండారు సత్యనారాయణ వికలాంగుడికి తలకొండపల్లి జడ్పీటిసి ఉప్పల వెంకటేష్  TVS మూడు చక్రాల వాహనం కోసం 20000 రూపాయల డౌన్ పేమెంట్ ను ఉప్పల...
Slider మహబూబ్ నగర్

బాలానంద సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతిభ పోటీలు

Satyam NEWS
బండారు బాలానంద సంఘం విజయనగరం ఉండారు చిన్న రామారావు నిర్వహించిన  కథ పఠనం,బాలగేయాల పోటీలలో ప్రతిభ కనపరిచిన బాలబాలికలకు బుధవారం కల్వకుర్తిలో అవోపా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. లాక్ డౌన్...