మారిషస్ దేశ తెలుగు మహాసభ సంఘం, తెలుగు కల్చరల్ ట్రస్ట్, తెలుగు స్పీకింగ్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ శాఖ మంత్రి డా. V....
సంక్రాతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. సురక్షిత ప్రాంతాల్లో పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరం. ఒక వేళ విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే ఆ పతంగుల...
ప్రధాని నరేంద్ర మోదీ నేడు నీతి ఆయోగ్లో ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థికవేత్తల నుండి అభిప్రాయాలు, సూచనలను తీసుకోవడంతో పాటు...
‘వీరసింహారెడ్డి’ ప్రభంజనాన్ని ఎలా అడ్డుకోవాలి? ఇప్పుడు ఇదే కొందరి ప్రధమ ప్రాధాన్యతగా మారింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం లో కొన్ని డైలాగ్ లు ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదు. అందులో ప్రభుత్వానికి...
తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబంతో సహా వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి కనపడకుండా మిస్సయ్యాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన బుక్యా...
వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ పూర్తిగా వెనుకబడింది. భారత వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాల వివరాలతో ‘వ్యవసాయ గణాంకాలు-2021’ నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది....
రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. విచారణను ఈ నెల 20కి వాయిదా...
సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అలరించే పాటలు, ఆలోచింపజేసే...
‘ఈ రోజు మా భూములు లాక్కుని మమ్మల్ని మీరు ఏడిపిస్తుండొచ్చు. కానీ రేపు అంటూ ఒకటుంది. దానికి ఎక్కువ సమయం కూడా లేదు. అప్పుడు మాదే సమయం. మమ్మల్ని పెయిడ్ వర్కర్లు అంటున్నారు. మా...