నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు నీతి ఆయోగ్లో ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థికవేత్తల నుండి అభిప్రాయాలు, సూచనలను తీసుకోవడంతో పాటు...