రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
జీవో నెంబర్-1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఈ జీవోకు వ్యతిరేకంగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు.
next post