40.2 C
Hyderabad
April 29, 2024 17: 56 PM
Slider ప్రత్యేకం

జీవో నెంబర్-1ను సస్పెండ్ చేసిన హైకోర్టు

#AP High Court

రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
జీవో నెంబర్-1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఈ జీవోకు వ్యతిరేకంగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు.

Related posts

మారేడుమిల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

Satyam NEWS

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇక మహర్దశ

Satyam NEWS

వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్

Satyam NEWS

Leave a Comment