తనను ముఖ్యమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జగన్ దూరం పెట్టారా? కొత్త స్వామి మోజులో పడి వదిలేశారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొత్త స్వామి జగన్...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి....
నేడు భారతీయ జనతా పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా వచ్చే వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఒకప్పుడు భాజపా తన ఉనికి కోసం...
తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలను, జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పది మెట్లు కిందికి దిగారు. పార్టీలో ఇటీవల చెలరేగిన కల్లోలాన్ని చల్లార్చేందుకు ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దాదాపు 44...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు కలుస్తున్నారు? కలిసి ఏం మాట్లాడుతున్నారు? సీఎం కలవడం సరే…. వేరే ఏ పనీ లేనట్లు ప్రధాని ఎందుకు...
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం బీజేపీకి శాపంగా మారబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి...
వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అనర్హుడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, ఒక నాయకుడికి రెండేళ్లు లేదా...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ తన ఎమ్మెల్యేలపై నిఘా పెంచింది. ఈ ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా కీలకమైనదే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలను...
వై నాట్ 175 అంటూ నిన్నమొన్నటి వరకూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన అధికార వైసీపీలో ఒక్క సారిగా భవిష్యత్తుపై భయం నెలకొన్నది. మూడు పట్టభద్రుల సీట్లను టిడిపి గెలవడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది....
రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు ఒకే రకమైన ‘కష్టం’ రావడం చర్చనీయాంశం అయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొట్లాడుతున్న బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎంతో సఖ్యతగా ఉన్న వైసీపీలకు కష్టం...