పరీక్షలు రాసే అవసరం లేకుండానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అందరిని పాస్ చేసింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. 9వ తరగతి, 11వ తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్, మంత్లీ టెస్టులు, టెర్మ్ ఎగ్జామ్స్, ఇతరత్రా ఇంటర్నల్ పరీక్షలు చెక్ చేసి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేస్తారు.
previous post