భైంసా పట్టణంలోని పంజేషా చౌక్ వద్ద ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఈరోజు గణేష్ నిమజ్జన ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అయితే కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కావాలని హిందువులపై దాడులు చేస్తున్నారని హిందూ వాహిని...