మాజీ ప్రధానికి భారతరత్నప్రకటించాలి
బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్నప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ...