భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
కల్వకుర్తి డిండి నార్లాపూర్ ప్రాజెక్ట్ లలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కాయతి విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా...