ఫోర్జరీ సంతకంపై సీసీఎస్లో బండి సంజయ్ ఫిర్యాదు
తన లెటర్ పాడ్ పై ఫోర్జరీ సంతకం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని.. భారతీయ జనతాపార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు...