విద్యుత్ బిల్లులను పూర్తిగా వెంటనే మాఫీ చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు. మంగళవారం సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుజూర్ నగర్ ట్రాన్స్ కో ఏడీఈ కార్యాలయము...
మధ్యాహ్నభోజన ఏజెన్సీ కార్మికులు, వలస కూలీలుగా అడ్డా కూలీలుగా మారి బతుకు పోరాటం చేస్తుంటే వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోషపతి ఆరోపించారు. హుజూర్...