గార్లలో సిపిఎం కార్యకర్తల రాస్తారోకో
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెల కూల్చివేత ను నిరసిస్తూ సిపిఎం పార్టీ కార్యకర్తలు గార్లలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ స్థానిక నెహ్రూ సెంటర్ లో బైఠాయించడంతో వివిధ ప్రాంతాలకు...