కామారెడ్డి ప్రాంతానికి త్వరలో కాళేశ్వరం నీళ్లు
శ్రీరాంసాగర్ నుంచి మంచిప్ప ప్యాకేజి 22 ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ గ్రామంలో...