పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి
రాష్ట్రంలోని పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో...