వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాల్సిందే
కేంద్రంలోని నరేంద్ర మోడీ బి.జె.పి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఢిల్లీ శివార్లలో నిరసన చేపట్టిన...