వైసీపీ నేత ఆధ్వర్యంలో పేకాట డెన్
అనంతపురం జిల్లా శీర్పి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు గోపాల్ ఆధ్వర్యంలో పేకాట నిర్వహిస్తున్న ఉదంతం పోలీసుల దాడిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శీర్పి సమీపాన పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న...