30.2 C
Hyderabad
May 17, 2024 16: 02 PM

Tag : Guntur District

Slider గుంటూరు

నరసరావుపేటలో కరోనా ఆంక్షలు తీవ్రతరం

Satyam NEWS
కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆంక్షలు తీవ్రతరం చేశారు. దాదాపుగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయాలని నేడు సబ్ కలెక్టర్ నేతృత్వంలో జరిగిన సమావేశం నిర్ణయించింది....
Slider గుంటూరు

కరోనా ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంపు

Satyam NEWS
గుంటూరు జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జిల్లాలో నడుస్తున్న 6 కోవిడ్ ఆసుపత్రులలో ఉన్న పడకలను పెంచుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  ఉత్తర్వులు...
Slider గుంటూరు

ఓట్ల రిగ్గింగు దొంగలు ఒక చోట దొరికి పోయారు

Satyam NEWS
ఓట్ల రిగ్గింగు దొంగలు ఒక చోట దొరికి పోయారు ఏపిలో పరిషత్ ఎన్నికలు ఫార్సుగా మారాయి. ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులపై ఫిర్యాదులు వస్తున్నా పొలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండటంతో మరింత రెచ్చిపోతున్నారు....
Slider గుంటూరు

గ్రామ సచివాలయానికి తాళం వేసేశారోచ్

Satyam NEWS
గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ లోని మాడుగుల రోడ్లు మూడవ సచివాలయానికి తాళం వేశారు. గత ఆరు నెలల అద్దె చెల్లించలేదని ఇంటి యాజమాని సచివాలయానికి తాళం వేశారు. ఎన్ని సార్లు అడిగినా...
Slider ముఖ్యంశాలు

నిమ్మగడ్డ మరో ఆదేశాన్ని తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలను అనుక్షణం సవాల్ చేస్తూనే ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఆదేశాలకు విరుద్ధంగా గుంటూరు జిల్లా కలెక్టర్...
Slider గుంటూరు

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్న నామినేషన్ల పర్వం

Satyam NEWS
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో అన్నవరం గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ఆ గ్రామంలో గల గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ జరుగుతున్న తీరును...
Slider గుంటూరు

గుంటూరు జిల్లాలో చురుకుగా ఎన్నికల ఏర్పాట్లు

Satyam NEWS
ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో కలెక్టర్ మారిన గుంటూరు జిల్లాలో పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. తొలి విడత ఎన్నికల సిబ్బందికి కలెక్టరేట్ లో నేడు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి,...
Slider గుంటూరు

రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ మృతి….

Satyam NEWS
గుంటూరు జిల్లా లో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ మరణించడం చూసిన వారి హృదయం ద్రవించింది. శావల్యపురం మండలం కృష్ణ పురం వద్ద గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో గుర్రపు...
Slider గుంటూరు

జిల్లా స్థాయి ఖోఖోలో ఐగ్రో విద్యార్ధుల ప్రతిభ

Satyam NEWS
నవంబర్ 27న చిలకలూరిపేట ఏ ఎం జి ఆవరణలో గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 బాల బాలికలకు ఖోఖో జిల్ల స్థాయి ఎంపిక జరిగింది. ఇందులో పాల్గొనేందుకు జిల్లా...
Slider గుంటూరు

గుంటూరు విజయవాడ మధ్య రైలు వేళల మార్పు

Satyam NEWS
గుంటూరు – విజయవాడ మధ్య సాయంత్రం వేళ నడుసున్న డెమూ ప్యాసింజర్‌ రైలు వేళలని మార్పు చేసినట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డీ నరేంద్ర వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. నంబరు. 77205 గుంటూరు...