గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ లోని మాడుగుల రోడ్లు మూడవ సచివాలయానికి తాళం వేశారు. గత ఆరు నెలల అద్దె చెల్లించలేదని ఇంటి యాజమాని సచివాలయానికి తాళం వేశారు. ఎన్ని సార్లు అడిగినా...
ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. మండల కేంద్రంలోనో లేక మరెక్కడైనా ఒక్క ఆధార్ సేవ కేంద్రం...