మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి పై ప్రజా ఆగ్రహాం చాపకింద నీరులా పారుతున్నది. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్ద పరిధిలో కాజ సర్వే నెం 351 లో స్మశాన పోరంబాకు...
మంత్రివర్గం నుండి మేకతోటి సుచరిత ను తొలగించడాన్ని నిరసిస్తూ ఆమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరు బ్రాడీపేట లోనే క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మంత్రివర్గంలో పాత మంత్రులైన ఎస్సీ లలో...
మంత్రి వర్గ విస్తరణ పల్నాడు జిల్లా మాచర్లలో మంటలు రగుల్చింది. మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతల లో ప్రధాన రహదారిపై...
నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో కొన్ని ప్రాంతాలలో తాగునీరు కలుషితం అయినట్లు ఫిర్యాదులు అందడంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తక్షణ చర్యలు తీసుకున్నారు. సంబంధిత మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఈ విషయాన్ని...
రాష్ట్రంలో గంజాయి మాఫియా మొత్తం వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విపరీతంగా గంజాయి సంస్కృతి పెరిగిపోయిందని ఆయన అన్నారు....
నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో ఆటో నగర్ ఏర్పాటుకు నిన్న సీఎం అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ నరసరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డు నందు గల పార్టీ కార్యాలయంలో ఆటో నగర్...
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను దొంగల ముఠాగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జత కడతారు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విడిపోతారు అంటూ...
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం లో లబ్ధిదారులకు పింఛను డబ్బులు పంచకుండా డబ్బులు తీసుకుని ప్రియురాలు తో ఒక వాలంటీర్ పరారయ్యాడు. దాంతో గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ తండ్రికి సమాచారం అందించారు....
పల్నాడు జిల్లా తొలి ఎస్పీ గా వై రవి శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల పల్నాడు జిల్లా నరసరావుపేట కి మొదటి ఎస్పీ గా ఛార్జ్ తీసుకోవడం గర్వకారణంగా...
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిలర్ మానుకొండ మాధవి రెడ్డి చిలకలూరిపేట అధికార పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్. ఆమె వార్డు ప్రజల కోసం నేడు మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్...