30.7 C
Hyderabad
May 12, 2024 23: 39 PM
Slider గుంటూరు

పల్నాడు జిల్లా తొలి ఎస్పీగా రవి శంకర్ రెడ్డి

#ravishankarreddyips

పల్నాడు జిల్లా తొలి ఎస్పీ గా వై రవి శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల పల్నాడు జిల్లా నరసరావుపేట కి మొదటి ఎస్పీ గా  ఛార్జ్ తీసుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను అని ఈ సందర్భంగా రవి శంకర్ రెడ్డి అన్నారు.

జిల్లాకు ఉన్న ప్రత్యేకత అప్పట్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని తీసుకువచ్చిన సమాజమని, కులమతాలకు జాతికి అతీతంగా ప్రజలందరూ ఒక్కటేనని చాటిచెప్పిన జిల్లా ఇది అని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Related posts

పైడిత‌ల్లి పండుగ: సిరిమాను తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమారాలు ఏర్పాటు…!

Satyam NEWS

ఏపి ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం

Satyam NEWS

కేంద్రం లో రానున్నది రైతు సర్కారే ..

Bhavani

Leave a Comment