నేడు మహాకవి గురజాడ అప్పారావు 105 వ వర్ధంతి. 1915లో 53ఏళ్ళ నడిప్రాయంలో, భౌతికంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. సమాజం కోసం, సమాజానికి ఉపయోగపడే సాహిత్యం కోసం తను జీవించిన ప్రతిక్షణాన్ని సద్వినియోగం...
దేశమంటే మట్టి కాదోయ్ ! మనుషులోయ్ ! అన్నాడు గురజాడ. ఈ నాలుగు పదాలు చాలు గురజాడను మహాకవి, అనడానికి. ఇలా చాలా అన్నాడు. చాలా రాశాడు. కన్యాశుల్కం అనే సంప్రదాయం ఇప్పుడు లేకపోయినా,...