తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవోకు ఇక స్థానచలనం
తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ కు త్వరలో స్థానచలనం కలగబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవోగా నియమితుడైన అనిల్ కుమార్ సింఘాల్ వైసిపి అధికారంలోకి వచ్చినా...