కల్యాణ్ సింగ్ త్యాగాల ఫలితమే నేటి రామాలయం
గతంలోని వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కారణంగానే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది....