ఎద్దును కోల్పోయిన రైతులకు కెడిసిసి రూ.25వేలు సాయం
విజయవాడలో బాపులపాడు మండలం రేమల్లే గ్రామరైతు ఎద్దు మరణిస్తే దాని యజమానికి కెడిసిసి ద్వారా రూ.25వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నామని కెడిసిసిబి చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రైతు గంధం సాంబశివరావుకు చెందిన ఎద్దు...