రోడ్డు ప్రమాదాలు జరగకుండా మహాశాంతి హోమం
ఇటీవల ఘాట్రోడ్లపై వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, వాటి నివారణకు, శ్రీవారి ఆశీస్సులు కోరుతూ, వైఖానస ఆగమంలో పేర్కొనబడిన ఈ విశిష్ట మహా శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు....