భక్తి శ్రద్ధలతో మహాత్మ బసవేశ్వరుని జయంతి వేడుకలు
బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడిఒ కార్యాలయంలో మహాత్మ బస్వేశ్వరుని జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపిపి అశోక్ పటేల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మ బసవేశ్వరుడు...