బాన్సువాడలో మంజీర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రజల కోసం ఆధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ...