అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ నేతల నివాళి
తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మంజిల్లా సమితి ఆధ్వర్యంలో మయూరిసెంటర్ లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం,...