ఉద్యమంలా మాస్కుల పంపిణి కార్యక్రమం అమలు
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఇంటింటికి మాస్కుల పంపిణీ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుంది. కరోనా మహమ్మారి పట్టణంలోకి ప్రవేశించకుండా స్థానిక మున్సిపాలిటీ పాలకవర్గం కంకణ బద్ధులై పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు అన్ని...