ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం
ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన సంకల్పమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పి. రాములు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం లో...