జై కిసాన్ :పొలం దున్ని, నీరు పెట్టి రైతుగా మారిన తెలంగాణ మంత్రి
నిత్యం బిజీ గా ఉండే తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుగా మారాడు.వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని తన పొలంలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్ని నీరు పెట్టారు....