29.2 C
Hyderabad
May 18, 2024 14: 28 PM

Tag : Minister G Kishan Reddy

Slider ప్రత్యేకం

అంబర్ పేట్ లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. గోల్నాక డివిజన్ లోని శంకర్ నగర్ కమిటీ హాల్, గంగానగర్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్...
Slider ప్రత్యేకం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంద కృష్ణమాదిగ భేటీ

Satyam NEWS
కాలికి శస్త్ర చికిత్స అనంతరం నెల రోజుల విరామం తరువాత మంద కృష్ణ మాదిగ  కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డితో నేడు సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్ డిడి కాలనీలోని...
Slider గుంటూరు

కోటప్పకొండ అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం

Satyam NEWS
ప్రసిద్ధి గాంచిన మహిమాన్విత క్షేత్రమైన కోటప్పకొండ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేంద్ర పర్యాటక,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి...
Slider ప్రత్యేకం

ఈ నెల 19 నుంచీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

Satyam NEWS
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్రను ఈ నెల  19 నుండి 21 వరకు కోదాడ నుండి హైదరాబాద్ వరకు ప్రారంభించనున్నారు....
Slider జాతీయం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ

Satyam NEWS
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి ఏపి ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉంటూ...
Slider జాతీయం

ఆదిలాబాద్ పర్యాటక రంగ అభివృద్ధి పై దృష్టిసారించండి…

Satyam NEWS
ప్రకృతి సహజ సిద్ధమైన ఆదిలాబాద్ అడవుల జిల్లా లో పర్యాటక రంగ అభివృద్ధికి దృష్టిసారించాలని పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు. కేంద్ర క్యాబినెట్ లో పదోన్నతి...
Slider హైదరాబాద్

ఏబీవీపీ నేత మృతి పట్ల కేంద్ర మంత్రి తో సహా పలువురు నేతలు దిగ్బ్రాంతి…!

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంతో విద్యార్థుల ను ఏకత్రాటిపైకి తీసుకొచ్చి…ఉద్యమాలకు నిలయమైన ఓయూలో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలియ చెప్పిన ఉద్యమనేత నారాయణ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి...
Slider హైదరాబాద్

Corona Vaccine: ప్రయివేటు ఆసుపత్రులు రూ.250 మాత్రమే తీసుకోవాలి

Satyam NEWS
ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ కు రూ. 250 కి మించి వసూలు చేయరాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా...
Slider జాతీయం

తమిళనాడు ఎన్నికల ఇన్ చార్జిగా మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
తమిళనాడు రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించే అంశంపై బిజెపి దృష్టి సారించింది. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించారు. అదే...
Slider ఆదిలాబాద్

ఆదివాసీ ఎంపికి టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాభవం

Satyam NEWS
తెలంగాణలో అధికారులు అధికార పార్టీ ఆదేశాలు పాటించడం తప్ప ప్రోటోకాల్ నిబంధనలు పాటించడం మర్చిపోయినట్లున్నారు. అదీ కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ ఎంపికి ఘోర అవమానం చేశారు. ఈ సంఘటన కొమరం...