కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. గోల్నాక డివిజన్ లోని శంకర్ నగర్ కమిటీ హాల్, గంగానగర్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్...
కాలికి శస్త్ర చికిత్స అనంతరం నెల రోజుల విరామం తరువాత మంద కృష్ణ మాదిగ కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డితో నేడు సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్ డిడి కాలనీలోని...
ప్రసిద్ధి గాంచిన మహిమాన్విత క్షేత్రమైన కోటప్పకొండ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేంద్ర పర్యాటక,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి...
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్రను ఈ నెల 19 నుండి 21 వరకు కోదాడ నుండి హైదరాబాద్ వరకు ప్రారంభించనున్నారు....
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి ఏపి ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉంటూ...
ప్రకృతి సహజ సిద్ధమైన ఆదిలాబాద్ అడవుల జిల్లా లో పర్యాటక రంగ అభివృద్ధికి దృష్టిసారించాలని పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు. కేంద్ర క్యాబినెట్ లో పదోన్నతి...
తెలంగాణ రాష్ట్రంతో విద్యార్థుల ను ఏకత్రాటిపైకి తీసుకొచ్చి…ఉద్యమాలకు నిలయమైన ఓయూలో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలియ చెప్పిన ఉద్యమనేత నారాయణ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి...
ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ కు రూ. 250 కి మించి వసూలు చేయరాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా...
తమిళనాడు రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించే అంశంపై బిజెపి దృష్టి సారించింది. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించారు. అదే...
తెలంగాణలో అధికారులు అధికార పార్టీ ఆదేశాలు పాటించడం తప్ప ప్రోటోకాల్ నిబంధనలు పాటించడం మర్చిపోయినట్లున్నారు. అదీ కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ ఎంపికి ఘోర అవమానం చేశారు. ఈ సంఘటన కొమరం...