29.7 C
Hyderabad
April 29, 2024 10: 33 AM
Slider జాతీయం

తమిళనాడు ఎన్నికల ఇన్ చార్జిగా మంత్రి కిషన్ రెడ్డి

#KishanReddy

తమిళనాడు రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించే అంశంపై బిజెపి దృష్టి సారించింది. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించారు.

అదే విధంగా కో ఇంచార్జిగా జనరల్ వీకే సింగ్ ను నియమిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా నిర్ణయం తీసుకున్నారు.

Related posts

గ్రామాల అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదు

Satyam NEWS

నియో cov వైరస్ పై అపోహలు నమ్మవద్దు

Satyam NEWS

టీమ్ ఇండియా మహిళా జట్టుకు ఎంపికైన త్రిష

Murali Krishna

Leave a Comment