తమిళనాడు రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించే అంశంపై బిజెపి దృష్టి సారించింది. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించారు.
అదే విధంగా కో ఇంచార్జిగా జనరల్ వీకే సింగ్ ను నియమిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా నిర్ణయం తీసుకున్నారు.