కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల మంత్రి కిషన్ రెడ్డి అధ్వర్యంలో అక్టోబరు 2 వ తేదీన అంబర్ పేట లోని మున్సిపల్ గ్రౌండ్ లో జరిగే బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి...
దేశ రాజదాని నడిబొడ్డులో అంగరంగా వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక,...
అంబర్ పేట్ దేవస్థాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బోనాల పండుగలో పాల్గొనాల్సిందిగా ఆలయ కమిటీ నేడు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం అందించింది. జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జి...
దేశ యువత బాధ్యత వారి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత కోసం తీసుకున్న ఎన్నో అభివృద్ధి పథకాలను, మోదీ నాయకత్వానికి ఆకర్షితులై యువత భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని...
భారతదేశం-యుఎఇ సమగ్ర & ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) మరియు ఇండియా-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం (ఇసిటిఎ)పై వాటాదారుల ఔట్రీచ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ వాణిజ్య విభాగం ఏప్రిల్ 23న హైదరాబాద్ ...
బీజేపీని ఆశీర్వదించండి… బండి సంజయ్ యాత్రకు మద్దతివ్వండి: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్బంగా గద్వాల జోగులాంబ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్...
ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి భారత పౌరుడిని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్ పేట్ లోని పటేల్ నగర్ లో అసంఘటిత రంగ...
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో 2022 ఫిబ్రవరి 15-16 తేదీలలో హైదరాబాద్ లో ‘భారతదేశంలో మ్యూజియంల రీఇమేజింగ్’ అనే అంశంపై మొదటిసారిగా రెండు రోజులపాటు గ్లోబల్ సమిట్ ను నిర్వహిస్తోంది. ఈ...
సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను నిర్వహించటం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖల ద్వారా రు.2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనికేంద్ర సాంస్కృతిక,...
హైదరాబాద్ అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాగ్ అంబర్ పేట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి నేడు ప్రారంభించారు. పోచమ్మ బస్తీలో 30 లక్షల...