37.7 C
Hyderabad
May 4, 2024 12: 15 PM
Slider ప్రత్యేకం

అంబర్ పేట్ లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

#kishanreddy

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. గోల్నాక డివిజన్ లోని శంకర్ నగర్ కమిటీ హాల్, గంగానగర్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథులుగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు బస్తీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట్

Related posts

మార్చ్ 7 నుండి 15 వరకు ఇల్లందులో ఆచార్య షూటింగ్

Satyam NEWS

నిద్రిస్తుండగా ఇల్లు కూలి వ్యక్తి మృతి

Satyam NEWS

బామ్మగారి బ్యాలెట్ పోరాటం

Satyam NEWS

Leave a Comment