వరద ప్రాంతాల రైతుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన జరిపారు. మల్హర్ మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు...