తిరుపతి భూకబ్జాదారులకు ప్రొఫెసర్ భూమన్ వార్నింగ్
తిరుపతి ప్రజల మంచితనాన్ని, ఓపికను తక్కువ గా అంచనా వెయ్యొద్దని, భూకబ్జా చేసే సెటిల్మెంట్ గ్యాంగులను, రౌడీలను, స్మగ్లర్ లను తరిమి తరిమి తిరుపతి పొలిమేరలు దాటిస్తామని ప్రొఫెసర్ భూమన్ హెచ్చరించారు. త్వరలో “మన...